16, ఆగస్టు 2013, శుక్రవారం

పేదరికం

నిన్నటి ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో రెండు అంశాలను కలిపి చూస్తే నాకొక పెద్ద సందేహం కలిగింది. మన రాష్ట్ర జనాభా ఎనిమిదిన్నర కోట్లు. అందులో ఏడున్నర కోట్ల మందికి ఒక రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామంటున్నారు. మరో పక్క మన రాష్ట్రంలో పేదరికం బాగా తగ్గిపోయిందని, కేవలం తొమ్మిది శాతమే పేదలున్నారని అన్నారు. ఇందులో ఎక్కడో లెక్క సరిపోవట్లేదని అనిపిస్తోంది కదూ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి